tag:blogger.com,1999:blog-2998881094156961269.post3148504245455734314..comments2023-08-08T07:02:23.366-07:00Comments on తెలకపల్లి రవి: తెలుగు ప్రజల చరిత్ర మలుపుల్లో మరో అధ్యాయం తెరhttp://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2998881094156961269.post-66072188523256805212014-02-23T07:44:46.397-08:002014-02-23T07:44:46.397-08:00మీరన్నది నిజం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నాకు రె...మీరన్నది నిజం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నాకు రెండురాష్ట్రాల్లోనూ సామాన్యప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. సీమాంధ్రలో రాజకీయపక్షులు ముఠాలు ఏర్పాటు చేసుకోవటంలోనూ ఉన్నవాటిని బలోపేతం చేసుకోవటంలోను ములిగి తేలుతున్నారు. తెలంగాణాలో రాజకీయభజనల జోరులో మిగతా ఏమాటా ఎవరికీ వినిపించే పరిస్థితిలేదు. యావత్తు తెలుగుగడ్డా సమస్యల పుట్టగా ఉంది. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-53283421050070984822014-02-22T23:02:29.615-08:002014-02-22T23:02:29.615-08:00వివిధ సందర్బాలలో వచ్చిన ప్రజా ఉద్యమాలను పొరబాటు అస...వివిధ సందర్బాలలో వచ్చిన ప్రజా ఉద్యమాలను పొరబాటు అస్తిత్వవాద మార్గంలోకి మళ్లించి దాఁ వల్ల పాలకవర్గాఁకి చెందిన వివిధ పక్షాలూ నేతలు లాభం పొందిన వైనం చెప్పడాఁకి ప్రయత్నించాను. అవి నా పరిశీలనాంశాలు. ఇప్పుడు కూడా అప్రమత్తంగా వుండకపోతే రెండు రాష్ట్రాల్లోనూ అదే జరుగుతుందన్న భావం. అర్థం కాకఁండా రాయడం కాదు- చరిత్రను రాజకీయాలను అంత తేలిగ్గా ఒక్క ముక్కలో అర్థం చేసుకఁనే అవకాశం వుండదు. పార్టీలు లేకఁండా ప్రజలు తమంత తాము చేయగలిగింది లేదు. పైగా ఆయా పార్టీలలో వుండేవారు ఓట్లేసి గెలిపించేవారు కూడా ప్రజలే. సమయం పట్టొచ్చు గాఁ సహనం తప్పదు. తెరhttps://www.blogger.com/profile/08407757873096389493noreply@blogger.comtag:blogger.com,1999:blog-2998881094156961269.post-44039493717803526552014-02-22T20:44:16.532-08:002014-02-22T20:44:16.532-08:00ఒక చిక్కని రాజకీయ విశ్లేషణావ్యాసం. చక్కని వ్యాసమో...ఒక చిక్కని రాజకీయ విశ్లేషణావ్యాసం. చక్కని వ్యాసమో కాదో చెప్పలేను. <br /><br />ప్రజలకు అర్థంకాని అవసరం లేని లాజిక్కులతో విషయాలతో, ఎటూ ఏమీ తేల్చకుండా వ్రాసి మేథావులు ఎలా మాట్లాడతారో ఎలా వ్రాస్తారో మరోసారి రుచి చూపించారు రవిగారు.<br /><br />నిజం చెప్పాలంటే మూడే మూడు విషయాలున్నా యిక్కడ. <br /><br />ప్రజలు రాజకీయాల్ని శాశించటమా రాజకీయాలు ప్రజల్ని శాశించటమా అన్న భేతాళ ప్రశ్న మొదటిది. <br /><br />నిత్యం పోరాటాలు చేసుకుంటూ చస్తూ బ్రతికే స్థితినుండి ముక్తినిచ్చే నాయకత్వాలను ప్రజలు ఎందుకు తయారుచేసుకోలేక పోతున్నారు అన్నది రెండవది. <br /><br />ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తున్న పార్టీస్వామ్యాల కారణంగా భారతదేశం ఒక స్వతంత్రదేశంగా మనుగడ సాగించటం ముందుముందు సాధ్యమేనా అన్నది మూడవది. <br /><br />జరుగుతున్న అన్ని తతంగాలూ ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలకోణం నుండి చూడగలిగితే జవాబులు దొరకవచ్చును ఎప్పటికైనా. ఊరికినే చరిత్రలు తవ్వుకుంటూ వాటి సహాయంతో అగమ్యగోచరమైన విశ్లేషణలు చేసినందువల్ల ఎవరికీ ఏ ఉపయోగమూ ఉండదని నా అభిప్రాయం.<br /><br />నా వ్యాఖ్య కొంచెం కటువుగా ఉన్నట్లున్నది. మన్నించ వలసినదిగా మనవి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com